ETV Bharat / state

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు

ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి.

author img

By

Published : Aug 28, 2019, 7:11 AM IST

శ్రీకృష్ణాష్టమి
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు

ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో చేపట్టిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. జిల్లా గ్రంథాలయ ఆవరణలో ఐదు రోజుల క్రితం వేడుకలు ప్రారంభించారు. చివరి రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడు విగ్రహాన్ని నగర పురవీధుల్లో ఊరేగించారు. చిన్నారుల వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణుడు నామస్మరణ చేస్తూ... భగవద్గీత విషయాలను చెబుతూ... ఊరేగింపులో సాగారు.

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు

ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో చేపట్టిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. జిల్లా గ్రంథాలయ ఆవరణలో ఐదు రోజుల క్రితం వేడుకలు ప్రారంభించారు. చివరి రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడు విగ్రహాన్ని నగర పురవీధుల్లో ఊరేగించారు. చిన్నారుల వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణుడు నామస్మరణ చేస్తూ... భగవద్గీత విషయాలను చెబుతూ... ఊరేగింపులో సాగారు.

ఇది కూడా చదవండి.

దారుణం.. నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మందగమనంగా పోలింగ్. పలుచోట్ల ఈ వీఎం లు పని చేయక ఇబ్బందులు పడుతున్నారు.


Body:నాయుడు పేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.