ETV Bharat / state

దుర్గాలయంలో హై కోర్టు న్యాయమూర్తుల పూజలు

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు... పార్వతీపురం దుర్గాలయంలో పూజలు నిర్వహించారు.

author img

By

Published : Jul 28, 2019, 7:18 PM IST

హైకోర్టు న్యాయమూర్తులు
దుర్గాలయంలో హైకోర్టు న్యాయమూర్తుల పూజలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాదరంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు హౌస్​కు చేరుకున్నారు. ఐటీడీఏ పీవో వినోద్ కుమార్, ఉప కలెక్టర్ సుమిత్ గరుడ న్యాయమూర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు.

దుర్గాలయంలో హైకోర్టు న్యాయమూర్తుల పూజలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు పర్యటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాదరంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు హౌస్​కు చేరుకున్నారు. ఐటీడీఏ పీవో వినోద్ కుమార్, ఉప కలెక్టర్ సుమిత్ గరుడ న్యాయమూర్తులను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇది కూడా చదవండి

కృష్ణమూర్తి ... తెదేపాలో క్రియాశీలక వ్యక్తి : కళా

Intro:AP_ONG_81_28_NASTAM_MANTHRI_AV_AP10071

యాంకర్: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను చూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఆయన నివాసం లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరంగా రైతులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని వాటిని పరిశీలించి త్వరితగతిన సమస్యలు తీర్చాలని కోరారు. ఇటీవల దోర్నాల మండలం లో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు భారీ సంఖ్యలో మంత్రి వద్దకు వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు కాలువ తెగి కడపరాజు పల్లి లోకి భారీగా వర్షపు నీరు వచ్చి పొలాల్లో పంటలు మునిగి నష్టపోయామని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. సుమారు 36 లక్షల మేర నష్టం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. తక్షణమే రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అధికారులు తక్షణమే కాలువ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ గంగాధర గౌడ్, ఆర్డీఓ శేషిరెడ్డి తదితరులు మంత్రి వద్ద ఉన్నారు.


Body:మంత్రి.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.