ETV Bharat / state

ఉత్తరాంధ్రలో వర్షాలు.. సేద తీరుతున్న ప్రజలు

author img

By

Published : Apr 18, 2021, 4:52 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో జోరుగా కురిసిన వర్షానికి స్థానికులు సేద తీరుతున్నారు. ఎండ వేడిమిలో అల్లాడుతున్న ప్రజలను చిరు జల్లులు పలకరించింది. స్థానికులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాధిస్తున్నారు.

heavy rain
పార్వతీపురంలో వర్షం
పార్వతీపురంలో వర్షం

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. అప్పటివరకు ఉన్న వేడి వాతావరణానికి విలవిలలాడిన ప్రజలకు వరుణుడి రాక కొంత ఊరటనిచ్చింది. ఆకాశం మేఘావృతమైన కొద్ది సమయానికే.. వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురవటం.. ఒకింత జనం భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇవీ చూడండి...

పవన్ కల్యాణ్‌ కొలుకోవాలని పైడితల్లి అమ్మవారికి అభిమానుల పూజలు

పార్వతీపురంలో వర్షం

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. అప్పటివరకు ఉన్న వేడి వాతావరణానికి విలవిలలాడిన ప్రజలకు వరుణుడి రాక కొంత ఊరటనిచ్చింది. ఆకాశం మేఘావృతమైన కొద్ది సమయానికే.. వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురవటం.. ఒకింత జనం భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇవీ చూడండి...

పవన్ కల్యాణ్‌ కొలుకోవాలని పైడితల్లి అమ్మవారికి అభిమానుల పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.