ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్​గా గరుగుబిల్లి మండలం - corona news in viziangaram dst

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల కేంద్రాన్ని కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు.

grurugupalli center declared red zone at viziangaram dst
grurugupalli center declared red zone at viziangaram dst
author img

By

Published : May 16, 2020, 9:22 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేస్ నమోదు కావడంపై యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. గరుగుబిల్లిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. క్రిమిసంహారక మందు పిచికారీ చేయించారు. ఇన్ చార్జ్ ఉప కలెక్టర్ అంబేద్కర్ పరిస్థితిని పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి సరకులు, కూరగాయలు అందించే ఏర్పాట్లు చేపట్టారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేస్ నమోదు కావడంపై యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. గరుగుబిల్లిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. క్రిమిసంహారక మందు పిచికారీ చేయించారు. ఇన్ చార్జ్ ఉప కలెక్టర్ అంబేద్కర్ పరిస్థితిని పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి సరకులు, కూరగాయలు అందించే ఏర్పాట్లు చేపట్టారు.

ఇదీ చూడండి:

కరోనా 'దండోరా'... కర్ణాటకలో అడుగుపెట్టొద్దు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.