ETV Bharat / state

పేదలను ఆదుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే నిరసన

author img

By

Published : Apr 15, 2020, 4:13 PM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్​దేవ్ నిరసన చేపట్టారు.

government should be helpful for poor people  at salure in vijayanagaram
పేదలకు సాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్​దేవ్ నిరసన

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ నిరసన చేపట్టారు. పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు.

ఇదీ చూడండి:

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ నిరసన చేపట్టారు. పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్​ టెస్టులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.