ETV Bharat / state

ధాన్యం డబ్బుల కోసం రైతుల ఆందోళన - vizianagaram dst problems of farmers

గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇవ్వకపోవటంపై విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జేసీ కృష్ణకిషోర్ వివరాలు సేకరించి వెంటనే డబ్బు వచ్చేలా చర్యలు తీసుకుంటాని హామీఇచ్చారు.

farmers protest in vizianagaram dst about money of  their field
farmers protest in vizianagaram dst about money of their field
author img

By

Published : May 20, 2020, 9:11 PM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నగదు ఇవ్వలేదని సాలూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన జేసీ కృష్ణకిషోర్... రైతుల నుంచి సేకరించిన ధాన్యం గోదాముల్లో ఎంత ఉంది, ఎంత వరకు చెల్లింపులు చేయాలనే వివరాలు సేకరించారు. రైతులకు డబ్బులు అందించేందుకు, మిగిలిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నగదు ఇవ్వలేదని సాలూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన జేసీ కృష్ణకిషోర్... రైతుల నుంచి సేకరించిన ధాన్యం గోదాముల్లో ఎంత ఉంది, ఎంత వరకు చెల్లింపులు చేయాలనే వివరాలు సేకరించారు. రైతులకు డబ్బులు అందించేందుకు, మిగిలిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.