ETV Bharat / state

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం - VIZIANAGARAM NELLIMARLA THUNDER NEWS UPDATES

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే అప్పలనాయుడు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు.

THUNDER DEATH FAMILIES IN VIZIANAGARAM NELLIMARLA
author img

By

Published : Nov 8, 2019, 11:16 AM IST

Updated : Nov 8, 2019, 12:31 PM IST

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం అందజేత

ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. నియోజకవర్గంలో పిడుగు పాటు కారణంగా మరణించినవారి కుటుంబాలకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున నెల్లిమర్ల, మహారాజు పేటకు చెందిన వారికి అందజేశారు. తుపానులు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం అందజేత

ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. నియోజకవర్గంలో పిడుగు పాటు కారణంగా మరణించినవారి కుటుంబాలకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున నెల్లిమర్ల, మహారాజు పేటకు చెందిన వారికి అందజేశారు. తుపానులు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.

ఇవీ చూడండి:

వామ్మో ఎంత పెద్ద కొండ చిలువో..!

Intro:ఆపద వచ్చిందంటే తక్షణమే స్పందిస్తా ను
- ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు


Body:ఎవరికైనా నా ఆపద వాటిల్లింది అంటే తక్షణమే స్పందించేందుకు కామ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుతుందని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు గురువారం మండల తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రు ముందుగా పిడుగు పడి మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం అందజే సారు ప్రమాదవశాత్తు ఇలా జరగడం బాధాకరం విషయమని తుఫానులు వచ్చే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మృతిచెందగా అతని కుమారుడు నరసింహ కు మహారాజుపేట పంచాయతీకి చెందిన సన్యాసమ్మ మృతిచెందగా ఆయన భర్త బంగారు నాయుడు కి నాలుగు లక్షల చొప్పున పరిహారం అందించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పువ్వాడ సూర్యనారాయణ సుందర గోవిందరావు డెంకాడ మండల కన్వీనర్ వాసుదేవరావు తాసిల్దార్ అప్పలనాయుడు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
Last Updated : Nov 8, 2019, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.