ETV Bharat / state

1100 కుటుంబాలకు.. తెదేపా నేత కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 11, 2020, 10:30 AM IST

లాక్​డౌన్​ కారణంగా నిత్యావసర సరుకులకు ఇబ్బందిపడుతున్నపేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకు వచ్చారు.

Distribution of vegetables in vizianagaram
Distribution of vegetables in vizianagaram

తెదేపా అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం మేరకు.. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో అన్నార్తులను తెదేపా నేతలు ఆదుకుంటున్నారు. పార్టీ నేత ఈశ్వరరావు, కార్యకర్తలతో కలిసి తోపుడు బళ్ళపై వెళ్లి పేదలను కలిశారు. వారికి కూరగాయలు పంపిణీ చేపట్టారు. 1100 మంది కుటుంబాలకు.. 11 రకాల కూరగాయలు నేరుగా ఇంటికే తీసుకువెళ్లి అందజేశారు.

ఇదీ చదవండి:

తెదేపా అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం మేరకు.. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో అన్నార్తులను తెదేపా నేతలు ఆదుకుంటున్నారు. పార్టీ నేత ఈశ్వరరావు, కార్యకర్తలతో కలిసి తోపుడు బళ్ళపై వెళ్లి పేదలను కలిశారు. వారికి కూరగాయలు పంపిణీ చేపట్టారు. 1100 మంది కుటుంబాలకు.. 11 రకాల కూరగాయలు నేరుగా ఇంటికే తీసుకువెళ్లి అందజేశారు.

ఇదీ చదవండి:

7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.