విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన పీసీసీ ఉపాధ్యక్షుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పార్టీ కార్యాలయానికి ఆదిరాజు పేరు పెడతామన్నారు.
ఇవీ చూడండి: