ETV Bharat / state

ఆలయాల మీద దాడులపై కేంద్రమంత్రి అమిత్​షాకు జీవీఎల్​ ఫిర్యాదు

author img

By

Published : Jan 7, 2021, 3:56 PM IST

రాష్ట్రంలో ఆలయాలపై దాడులపై కేంద్రమంత్రి అమిత్​షాకు భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహరావు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఫోన్లో వివరించినట్లు జీవీఎల్​ తెలిపారు.

bjp mp complaints to amithsha on attack on  temples
bjp mp complaints to amithsha on attack on temples

రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయమై కేంద్రమంత్రి అమిత్​షాతో ఫోన్​లో మాట్లాడినట్లు భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహరావు తెలిపారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. భాజపా నేతలను అరెస్టు చేస్తున్న వైఖరిని అమిత్‌షాకు చెప్పానని.. త్వరలో అమిత్‌షాను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని జీవీఎల్​ తెలిపారు.

రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయమై కేంద్రమంత్రి అమిత్​షాతో ఫోన్​లో మాట్లాడినట్లు భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహరావు తెలిపారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. భాజపా నేతలను అరెస్టు చేస్తున్న వైఖరిని అమిత్‌షాకు చెప్పానని.. త్వరలో అమిత్‌షాను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని జీవీఎల్​ తెలిపారు.

ఇదీ చదవండి: ఆలయాలపై దాడులు: గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.