ETV Bharat / state

విజయనగరంలో.. మన పాలన - మీ సూచన

author img

By

Published : May 26, 2020, 6:31 AM IST

వైకాపా రాష్ట్రంలో పాలన చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మేథోమధన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా విజయనగరంలో జిల్లా స్థాయి "మన పాలన- మీ సూచన" కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మేధోమథన సదస్సులో భాగంగా మన పాలన మీసూచన కార్యక్రమం
మేధోమథన సదస్సులో భాగంగా మన పాలన మీసూచన కార్యక్రమం

విజయనగరంలోని డీఆర్​డీఏ సమావేశ మందిరంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రులు పుష్పశ్రీవాణి, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటుగా శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తొలుత మంత్రులు డీఆర్​డీఏ ప్రాంగంణంలో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలస్టాళ్లను సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అందరి నుంచి సూచనలు తీసుకున్నారు.

విజయనగరంలోని డీఆర్​డీఏ సమావేశ మందిరంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రులు పుష్పశ్రీవాణి, వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటుగా శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తొలుత మంత్రులు డీఆర్​డీఏ ప్రాంగంణంలో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలస్టాళ్లను సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అందరి నుంచి సూచనలు తీసుకున్నారు.

ఇవీ చదవండి:

అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.