ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై శిక్షణ

విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్  అధికారి ఏర్పాటు చేశారు.

జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్య
author img

By

Published : Apr 4, 2019, 4:06 PM IST

Updated : Apr 4, 2019, 7:01 PM IST

న్నికలసిబ్బందికిపోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేశారు.ఓటింగ్ యంత్రాల్లో బ్యాలెట్ పత్రాలను అమర్చే విధానం పై అవగాహన కల్పించారు. 264 పోలింగ్ కేంద్రాల్లోని యంత్రాలలో అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.


ఇవి చదవండి

సెలస్ట​-2019 వేడుకలు... ఆకట్టుకున్న ర్యాంప్​వాక్​

న్నికలసిబ్బందికిపోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేశారు.ఓటింగ్ యంత్రాల్లో బ్యాలెట్ పత్రాలను అమర్చే విధానం పై అవగాహన కల్పించారు. 264 పోలింగ్ కేంద్రాల్లోని యంత్రాలలో అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.


ఇవి చదవండి

సెలస్ట​-2019 వేడుకలు... ఆకట్టుకున్న ర్యాంప్​వాక్​

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_04_voter_awarness_vehical_p_v_raju_av_c4_SD. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెంచడానికి, ఓటర్లు చైతన్య వంతంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కలిపిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని లో ఓటరు చైతన్యరథాన్ని ఆర్వో దయానిధి ప్రారంభించారు.


Conclusion:
Last Updated : Apr 4, 2019, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.