విజయనగరం జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది తొలిసారిగా మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్కమ్యూనికేషన్ కోర్సును ప్రవేశపెట్టారు.ఆసక్తిగల విద్యార్థులు జూలై 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జూలై 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు www. ctuapin @ www.andhrauniversity.edu.in వైబ్సైట్ను సంప్రదించాలని ప్రత్యేకాధికారి హనుమంతు లజపకిరాయ్ తెలిపారు.
ఇదీ చూడండి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్టు