ETV Bharat / state

ఘనంగా ఆదివాసుల కందికొత్తల పండగ

author img

By

Published : Dec 30, 2019, 11:37 AM IST

విజయనగరం జిల్లా గుమ్మలక్షీపురం మండలంలో ఆదివాసీలు 'కందికొత్తల' పండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణ్ మూర్తి హాజరయ్యారు. ఆదివాసుల సంస్కృతిని, ఐక్యతను కాపాడేందుకు ఈ పండగ ఏటా నిర్వహిస్తామని గిరజనులు తెలిపారు.

adivasula festival in vizianagaram dst
విజయనగరం జిల్లాలో ఘనంగా ఆదివాసుల పండగ
విజయనగరం జిల్లాలో ఘనంగా ఆదివాసుల పండగ

విజయనగరం జిల్లాలో ఘనంగా ఆదివాసుల పండగ

ఇదీ చూడండి

అమరావతిపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ

Intro:ఆదివాసీల ఆరాధ్య పండుగ వేడుకలు...


Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఆదివాసీల ఆరాధ్య పండుగ గా జరుపుకొనే కందికొత్తల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆర్డీఓ సుదర్శన్ దొర, మాజీ ఎమ్మెల్యేలు కోలక. లక్ష్మణ్ మూర్తి, నిమ్మక జయరాజు తదితరులు హాజరయ్యారు. ఆదివాసీల సంస్కృతిని పరిరక్షించడం , గిరిజనుల ఐక్యత ను కాపాడడం కోసం ఈ పండుగను ప్రతిఏటా నిర్వహిస్తారు.


Conclusion:కురుపాం నియోజకవర్గంలో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.