ETV Bharat / state

అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడు మృతి

author img

By

Published : Apr 23, 2021, 8:21 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

youngster died in road accident
youngster died in road accident

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ(19) అనే యువకుడు మరణించాడు. యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన పాతినవలస తేజ(19) అనే యువకుడు మరణించాడు. యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి : శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.