ETV Bharat / state

దుబాయ్​లో మృతి చెందిన కృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించండి

author img

By

Published : Nov 9, 2020, 2:30 PM IST

విశాఖ జిల్లా మల్కాపురానికి చెందిన దూబ కృష్ణ అనే యువకుడు దుబాయ్​లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసుకి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇండియన్ ఎంబీసీ, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా బాడీని తరలించాలని కోరారు.

దుబాయ్​లో మృతి చెందిన కృష్ణా మృతదేహం స్వస్థలానికి తరలించండి
దుబాయ్​లో మృతి చెందిన కృష్ణా మృతదేహం స్వస్థలానికి తరలించండి


దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విశాఖ మల్కాపురానికి చెందిన యువకుడు దూబ కృష్ణ మృతదేహాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుని కలిసి విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్నమంత్రి ఇండియన్ ఎంబసీ, కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా మృతదేహం విశాఖ తరలించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. దుబాయ్​లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్​లో వెల్డర్​గా గత ఆరు సంవత్సరాలుగా కృష్ణ పని చేస్తూ మూడు రోజులు క్రితం దుబాయ్​లో మృతి చెందాడు.

ఇవీ చదవండి


దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విశాఖ మల్కాపురానికి చెందిన యువకుడు దూబ కృష్ణ మృతదేహాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుని కలిసి విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్నమంత్రి ఇండియన్ ఎంబసీ, కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరగా మృతదేహం విశాఖ తరలించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. దుబాయ్​లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్​లో వెల్డర్​గా గత ఆరు సంవత్సరాలుగా కృష్ణ పని చేస్తూ మూడు రోజులు క్రితం దుబాయ్​లో మృతి చెందాడు.

ఇవీ చదవండి

అక్రమంగా తరలిస్తున్న బాణసంచా పట్టివేత... ఇద్దరి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.