ETV Bharat / state

'అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య'

అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందిన సమస్యని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

author img

By

Published : Jul 4, 2020, 10:56 PM IST

'అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య'
'అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య'

విశాఖను పరిపాలన రాజధాని చేసి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. రాష్ట్రం కోసం కాకుండా స్థిరాస్తి వ్యాపారం కోసమే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందిన సమస్యని ఆయన వ్యాఖ్యానించారు.

విశాఖను పరిపాలన రాజధాని చేసి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. రాష్ట్రం కోసం కాకుండా స్థిరాస్తి వ్యాపారం కోసమే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందిన సమస్యని ఆయన వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.