ETV Bharat / state

మహిళల రక్షణపై అనకాపల్లిలో అవగాహన సదస్సు...! - మహిళల రక్షణ పై అనకాపల్లిలో అవగాహన సదస్సు..

'ఈనాడు-ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో మహిళ రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డీఎస్పీ వివరించారు.

womens protection seminar in anakapal
మహిళల రక్షణ పై విద్యార్థులకు సూచనలిస్తున్న డీఎస్పీ శ్రావణి
author img

By

Published : Dec 4, 2019, 8:49 PM IST

మహిళల రక్షణపై అనకాపల్లిలో అవగాహన సదస్సు...!

మహిళలకు రక్షణ కల్పించడం కోసమే పోలీసులు ఉన్నారని... వారి సేవలు వినియోగించుకోవాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆస్క్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు- ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో మహిళల రక్షణపై అవగాహన సదస్సు జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డీఎస్పీ వివరించారు. ఆపద సమయంలో ఉన్న విద్యార్థినులు, మహిళలు 100కి సమాచారం ఇచ్చి రక్షణ పొందవచ్చన్నారు.

సైబర్ మిత్ర సేవల టోల్ ఫ్రీ నెంబర్ 9121211100 కి సమస్యను వాట్సప్ చేయవచ్చన్నారు. ప్రయాణ సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దానిపై మహిళలు దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థుల రక్షణకు కోసం కరాటే డెమోను మహిళా కానిస్టేబుల్స్ ప్రదర్శించారు.

ఇవీ చదవండి..మహిళల భద్రతకు త్వరలోనే ఆర్డినెన్స్..!​

మహిళల రక్షణపై అనకాపల్లిలో అవగాహన సదస్సు...!

మహిళలకు రక్షణ కల్పించడం కోసమే పోలీసులు ఉన్నారని... వారి సేవలు వినియోగించుకోవాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆస్క్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు- ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో మహిళల రక్షణపై అవగాహన సదస్సు జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డీఎస్పీ వివరించారు. ఆపద సమయంలో ఉన్న విద్యార్థినులు, మహిళలు 100కి సమాచారం ఇచ్చి రక్షణ పొందవచ్చన్నారు.

సైబర్ మిత్ర సేవల టోల్ ఫ్రీ నెంబర్ 9121211100 కి సమస్యను వాట్సప్ చేయవచ్చన్నారు. ప్రయాణ సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దానిపై మహిళలు దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థుల రక్షణకు కోసం కరాటే డెమోను మహిళా కానిస్టేబుల్స్ ప్రదర్శించారు.

ఇవీ చదవండి..మహిళల భద్రతకు త్వరలోనే ఆర్డినెన్స్..!​

Intro:Ap_vsp_46_04_mahila_Raksanapy_Etv_Bharath_advaryamlo_Avagahana_sadassu_Ab_AP10077_k.Bhanojirao_8008574722
ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడం కోసమే పోలీసులు ఉన్నారని సేవలను వినియోగించుకోవాలని అనకాపల్లి డిఎస్పీ శ్రావణి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి లోని ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఈటీవీ ఆంధ్ర ప్రదేశ ఆధ్వర్యంలో మహిళ రక్షణపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ మాట్లాడుతూ దిశా సంఘటన నేపథ్యంలో మహిళ రక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్త ల పై
వివరించారు. ఆపద సమయంలో ఉన్న విద్యార్థినిలు, మహిళలు 100 కి సమాచారం ఇచ్చి రక్షణ పొందవచ్చన్నారు.


Body:సైబర్ మిత్ర సేవలను టోల్ ఫ్రీ నెంబర్ 9121211100 కి వాట్స్ అప్ చేయవచ్చన్నారు. ప్రయాణం సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్న దానిపై మహిళలు దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులు రక్షణకు కోసం కరాటే డెమో ను మహిళా కానిస్టేబుల్స్ ప్రదర్శించారు. సమావేశంలో ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్ , ఏ ఎమ్ ఏ ఎల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయ బాబు ఎస్సైలు చక్రధర్ స్వీటీ పాల్గొన్నారు


Conclusion:బైట్1 శ్రావణి అనకాపల్లి డిఎస్పీ
బైట్2 డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్ ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.