ETV Bharat / state

కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

author img

By

Published : Jan 5, 2021, 1:59 PM IST

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే ... భార్య చావుకు కారణమయ్యాడు. అదనపు కట్నం తెమ్మని వేధింపులకు గురి చేస్తుండడంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

women sucide
కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం తెమ్మని భర్త వేధించడంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. శీలానగర్​లో నివాసం ఉంటున్న పి. శ్రీదేవి తన భర్త సతీష్ కట్నం కోసం చేస్తున్న వేధింపులు తాళలేక ఫ్యాన్​కు ఉరి వేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదనపు కట్నం తెమ్మని భర్త వేధించడంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. శీలానగర్​లో నివాసం ఉంటున్న పి. శ్రీదేవి తన భర్త సతీష్ కట్నం కోసం చేస్తున్న వేధింపులు తాళలేక ఫ్యాన్​కు ఉరి వేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: తొమ్మిది హత్యలు.. ఆరు ఎదురుకాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.