ETV Bharat / state

విశాఖ మన్యంలో మహిళ మృతదేహం కలకలం

author img

By

Published : Jan 13, 2021, 11:01 PM IST

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద మహిళ మృతదేహం కలకలం స్పష్టించింది. భీతి గొలిపేలా ఉన్న దృశ్యాన్ని చూసినవారు పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

dead body
dead body

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద ఓ మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతదేహం సగ భాగం జంతువులు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. భయంకరమైన ఈ దృశ్యాన్ని చూసినవారు పరుగులు పెట్టారు. విశాఖ- పాడేరు ఘాట్ రోడ్డు పక్కనే ఆమె భౌతిక కాయం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు... ఆ మహిళ ఎవరన్న విషయంపై విచారణ చేస్తున్నారు.

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద ఓ మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతదేహం సగ భాగం జంతువులు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. భయంకరమైన ఈ దృశ్యాన్ని చూసినవారు పరుగులు పెట్టారు. విశాఖ- పాడేరు ఘాట్ రోడ్డు పక్కనే ఆమె భౌతిక కాయం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు... ఆ మహిళ ఎవరన్న విషయంపై విచారణ చేస్తున్నారు.


ఇదీ చదవండి: 'అమ్మఒడి' డబ్బు బుడ్డీకి ఇవ్వలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.