ETV Bharat / state

విశాఖ పోలీసుల అదుపులో బిహార్​ ముఠా

author img

By

Published : Sep 2, 2019, 5:27 PM IST

విశాఖలో కంచరపాలెం నుంచి రైల్వేస్టేషన్​కు గంజాయి తరలిస్తున్న  బిహార్​ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాన్ని దిల్లీకి రవాణా చేసేందుకు ప్రయత్నించారని విచారణలో తేలింది.

విశాఖ పోలీసులకు చిక్కిన బిహార్​ ముఠా
కంచరపాలెంలో గంజాయి ముఠా..!
విశాఖపట్నంలో గంజాయి తరలిస్తున్న ఓ బిహార్​ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రైలు​లో దిల్లీకి తరలించేందుకు సిద్దం చేశారని విచారణలో తేలింది. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కంచరపాలెం వద్ద అనుమానంతో తనిఖీలు చేయగా... వారి బ్యాగుల్లో 50 కేజీల మత్తు పదార్థం గుర్తించామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా రవాణా చేస్తున్నట్లు తేలింది.

ఇవీ చదవండి...గంజాయి గుంజుతున్న హైదరాబాద్​...!

కంచరపాలెంలో గంజాయి ముఠా..!
విశాఖపట్నంలో గంజాయి తరలిస్తున్న ఓ బిహార్​ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రైలు​లో దిల్లీకి తరలించేందుకు సిద్దం చేశారని విచారణలో తేలింది. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కంచరపాలెం వద్ద అనుమానంతో తనిఖీలు చేయగా... వారి బ్యాగుల్లో 50 కేజీల మత్తు పదార్థం గుర్తించామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా రవాణా చేస్తున్నట్లు తేలింది.

ఇవీ చదవండి...గంజాయి గుంజుతున్న హైదరాబాద్​...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.