ETV Bharat / state

బోరింగ్ లోకి ఉబికి వస్తోన్న నీరు...!

author img

By

Published : Aug 10, 2019, 4:57 PM IST

కొట్టకుండానే బోరు నుంచి నీరు వచ్చేస్తుంది. నమ్మకపోతే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు రాయగడ జిల్లాకు వెళ్లాల్సిందే...!

బోరు కొట్టకుండానే నీరు...!
బోరు కొట్టకుండానే నీరు...!

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా పెరుగుతుందంటే, బోరింగ్ కొట్టకపోయినా బోరులో నుంచి నీళ్లు ఉబికి పైకి వచ్చేస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రాయగడ జిల్లా తడమా పంచాయతీ బంజిలి గ్రామంలో బోర్లు కొట్టకుండానే నీరు బయటకు రావడంతో ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. భూగర్భ జలాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత మామూలు స్థితికి బోరింగ్ వచ్చేస్తుందని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి : బిగ్​బాస్​-3 కార్యక్రమంపై హెకోర్టులో వ్యాజ్యం

బోరు కొట్టకుండానే నీరు...!

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా పెరుగుతుందంటే, బోరింగ్ కొట్టకపోయినా బోరులో నుంచి నీళ్లు ఉబికి పైకి వచ్చేస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రాయగడ జిల్లా తడమా పంచాయతీ బంజిలి గ్రామంలో బోర్లు కొట్టకుండానే నీరు బయటకు రావడంతో ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. భూగర్భ జలాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత మామూలు స్థితికి బోరింగ్ వచ్చేస్తుందని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి : బిగ్​బాస్​-3 కార్యక్రమంపై హెకోర్టులో వ్యాజ్యం

Intro:AP_RJY_97_10_GODAVARI FLOOD _CONTINUE_NIRASRAYULYNA _BADHITHULU_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
"నీలకంఠేశ్వరునికి......జలాభిషేకం"
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలోవరద ఉదృతి చాలా ఎక్కువగా ఉంది. నగరాన్ని ఆనుకుని ఉన్న ఆల్కాట్ గార్డెన్స్ వద్దనున్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం నీటమునిగింది. దీంతో నీటమునిగిన ఈశ్వరుడు విగ్రహాన్ని అంతా ఆసక్తిగా తిలకిస్తూ "నీలకంఠేశ్వరునికి పుష్కలంగా జలాభిషేకం " జరుగుతుందని అనుకుంటున్నారు . ఇదే ప్రాంతానికి సంబంధించి గోదావరి గట్టు పక్కన గత కొన్నేళ్ల నుంచి పాకలు వేసుకుని నివాసం ఉంటున్న ఎనిమిది కుటుంబాలకు సంబంధించిన పాకలు నీట మునిగాయి . దీంతో బాధిత కుటుంబాలు గోదావరి గట్టుపైనున్న రోడ్డుపై బరకాలతో గూడు వేసుకున్నారు .మరికొంతమంది రోడ్డుపైనున్న చెట్ల కింద సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పశువులు మాత్రం నీటి లోనే ఉన్నాయి. బాధితులు మాట్లాడుతూ లంకలో ఉన్న వాళ్ళని అధికారులు హుటాహుటిన నగరంలోని కమ్యూనిటీ హాల్ లో కి తరలించారు గాని , మా 8 కుటుంబాలను మాత్రం కనీసం అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
BYTE...
బాధితురాలు....... సత్య వేణి.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.