ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ వైకాపా శ్రేణుల సంబరాలు - capital issue latest news update

మూడు రాజధానుల్లో ఒకటిగా విశాఖను ప్రకటించడంపై విశాఖ వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు.

Vishakha as Executive Capital
విశాఖ" వాసుల సంబరాలు
author img

By

Published : Jan 20, 2020, 2:07 PM IST

అసెంబ్లీలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షిస్తూ విశాఖ వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సీఎంకు ధన్యవాదాలుతెలిపారు.

సంబరాలు చేసుకుంటున్న విశాఖ వైకాపా శ్రేణులు

అసెంబ్లీలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షిస్తూ విశాఖ వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సీఎంకు ధన్యవాదాలుతెలిపారు.

సంబరాలు చేసుకుంటున్న విశాఖ వైకాపా శ్రేణులు

ఇవీ చూడండి...

సమావేశాలు సజావుగానే జరుగుతాయి:సభాపతి తమ్మినేని

Intro:Ap_Vsp_91_20_Vizag_Capital_Au_Celebrations_Av_AP10083
కంట్రిబ్యూటర్ : కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించడాన్ని హర్షిస్తూ విశాఖలో సంబరాలు జరుపుకున్నారు.


Body:ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు మరియు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.


Conclusion:బాణాసంచా కాల్చి ధ్యాంక్యూ సీఎం సర్, జై ఉత్తరాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.