ETV Bharat / state

ఇళ్ల స్థలాలు స్థానికులకే కేటాయించాలని గ్రామస్థుల ఆందోళన

author img

By

Published : Jan 28, 2020, 9:54 AM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెద్దిపాలెంలో తమ గ్రామానికి చెందిన స్థానికులకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కొండ ప్రాంతాన్ని చదును చేసి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. సమీప గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. తమ గ్రామానికి చెందిన పేదలకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. లేదంటే పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.

Villagers agitation to allocate their homes
ఇళ్లన్ని తమకే కేటాయించాలని..గ్రామస్తుల ఆందోళన
ఇళ్ల స్థలాలు స్థానికులకే కేటాయించాలని గ్రామస్థుల ఆందోళన

ఇళ్ల స్థలాలు స్థానికులకే కేటాయించాలని గ్రామస్థుల ఆందోళన

ఇదీ చదవండి:

'మండలిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు'

Intro:తమ గ్రామానికి చెందిన స్థానికులకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసిస్తూ విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెద్దిపాలేం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లో కి వెళ్లితే గ్రామానికి ఆనుకొని ఉన్న భూమి కొండ ప్రాంతాన్ని చదును చేసి పేదలకు ఇళ్లు స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ సమీప గ్రామాలకు చెందిన పేదల కు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయాలని నిర్ణయించారు. తమ గ్రామానికి చెందిన పేదలకు కేటాయించాలని, లేకుంటే పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Body:kjr


Conclusion:kh

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.