ETV Bharat / state

విశాఖ మార్కెట్​లో విజిలెన్స్​ తనిఖీలు

విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయల మార్కెట్​లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

author img

By

Published : Sep 20, 2019, 5:31 PM IST

విశాఖ మార్కెట్​లో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు
విశాఖ మార్కెట్​లో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయలు, ఉల్లిపాయల మార్కెట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు తెరవాల్సి ఉన్న మార్కెట్ ను 8 గంటలకు తెరుస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం గుర్తించింది. దీనివల్ల సమాయానికి రైతు బజారుకు ఉల్లిపాయలు చేరుకోవడం లేదని అధికారులు నిర్ధరించారు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి : 'ఉద్యోగ కల్పనలో ముఖ్యమంత్రి జగన్ ది అరుదైన రికార్డు'

విశాఖ మార్కెట్​లో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయలు, ఉల్లిపాయల మార్కెట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు తెరవాల్సి ఉన్న మార్కెట్ ను 8 గంటలకు తెరుస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం గుర్తించింది. దీనివల్ల సమాయానికి రైతు బజారుకు ఉల్లిపాయలు చేరుకోవడం లేదని అధికారులు నిర్ధరించారు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి : 'ఉద్యోగ కల్పనలో ముఖ్యమంత్రి జగన్ ది అరుదైన రికార్డు'

Intro:Ap_Nlr_02_20_Flood_Minister_Anil_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన ఆయన నెల్లూరులో చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వరద నీటితో నిండుతుండటంతో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామన్నారు. శ్రీశైలం నుంచి ఇప్పటికే 125 టిఎంసిల వరద నీటిని రాయలసీమకు తరలించామని తెలిపారు. సోమశిల జలాశయానికి 30 టిఎంసిలు పైగా నీటిని తీసుకొచ్చినా ప్రతిపక్షాలు విమర్శించటం అర్ధరహిత మన్నారు. నగరంలోని రంగనాయక స్వామి ఆలయం నవాబుపేట శివాలయాన్ని దర్శించుకున్న మంత్రి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.