ETV Bharat / state

'మా పంట పోయింది ఆదుకోండయ్యా'

author img

By

Published : May 20, 2020, 11:34 PM IST

ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ ఎందరో రైతుల జీవితాలతో ఆడుకుంటుంది. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురం గ్రామంలో రైతులు ఏడాదిగా పండించిన పంట, ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, దినుసులు రసాయనమైంది. దీనితో తమ పంట పోయి రైతులు దిగులు చెందుతున్నారు.

venkatapuram famers problems faced lg polymers by chemeical gas
మాట్లాడుతున్న వెంకటాపురం రైతు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో తాము పండించిన పంటలు, నిల్వ ఉంచిన బియ్యం, ఇతర పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురంలో రైతులు ఏడాది తాము పండించిన పంట రసాయనమయమైందని, రైతులు దిగులు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు ఒక సారి వచ్చి చూసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో తాము పండించిన పంటలు, నిల్వ ఉంచిన బియ్యం, ఇతర పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను ఆనుకోని ఉన్న వెంకటాపురంలో రైతులు ఏడాది తాము పండించిన పంట రసాయనమయమైందని, రైతులు దిగులు చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు ఒక సారి వచ్చి చూసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:మత్స్యకార గ్రామాలను సందర్శించిన మంత్రి అవంతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.