ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు

author img

By

Published : Apr 24, 2020, 8:35 AM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విశాఖ జిల్లా భీమిలిలో తెదేపా నాయకులు నిత్యవసరాలు పంపిణీ చేశారు. కరోనా ఎదుర్కునేందుకు అందరూ సహకరించాలని నాయకులు కోరారు.

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నాయకులు
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నాయకులు

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని అన్నవరం నేరెళ్ల వలస కాలనీలో తెదేపా నాయకులు స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భీమిలి అర్బన్ తెదేపా అధ్యక్షుడు గంట నూకరాజు ఆధ్వర్యంలో నేరెళ్ల వలసలో కూరగాయలు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు మైలపల్లి లక్ష్మణ్​రావు ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు 2 లక్షల విలువైన కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు అందుకున్నారు.

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని అన్నవరం నేరెళ్ల వలస కాలనీలో తెదేపా నాయకులు స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భీమిలి అర్బన్ తెదేపా అధ్యక్షుడు గంట నూకరాజు ఆధ్వర్యంలో నేరెళ్ల వలసలో కూరగాయలు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు మైలపల్లి లక్ష్మణ్​రావు ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు 2 లక్షల విలువైన కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు అందుకున్నారు.

ఇదీ చూడండి డ్రోన్​ కెమెరా చూసి అక్కడి యువకులు పరుగో పరుగు...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.