ETV Bharat / state

ఇద్దరు మహిళలు అదృశ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

author img

By

Published : Mar 31, 2021, 7:08 AM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలంలో ఇద్దరు మహిళలు కనిపించడం లేదంటూ కేసులు నమోదయ్యాయి. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

missing cases in visaka district
ఇద్దరు మహిళలు అదృశ్యం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

విశాఖ జిల్లా మాడుగుల మండలం పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. జగన్న చావిడికి చెందిన పుణ్యవతి, తాటిపర్తి పంచాయతీ బిల్లలపాలెం గ్రామానికి చెందిన వివాహిత శిరీష కనిపించటం లేదన్న ఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్సై రామారావు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కుటుంబసభ్యులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా మాడుగుల మండలం పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. జగన్న చావిడికి చెందిన పుణ్యవతి, తాటిపర్తి పంచాయతీ బిల్లలపాలెం గ్రామానికి చెందిన వివాహిత శిరీష కనిపించటం లేదన్న ఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్సై రామారావు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కుటుంబసభ్యులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన పాఠశాల వాచ్​మన్.. కుటుంబీకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.