ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ - tribal rally news in visakha

విశాఖ ఏజెన్సీలోని మద్దిగరవులో గిరిజనులు ర్యాలీ చేశారు. రెండు రోజుల కిందట ఇన్​ఫార్మర్​ నెపంతో గిరిజనుడిని చంపిన ఘటనకు నిరసనగా ఈ ర్యాలీని చేపట్టారు.

tribal rally in visakhapatnam agency
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ
author img

By

Published : Mar 9, 2021, 9:26 PM IST

విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల కిందట జి.కె.వీధిలో ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చిన ఘటనకు నిరసనగా జి.మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ చేశారు. బొయితలి పంచాయతీ ప్రజలు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల కిందట జి.కె.వీధిలో ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చిన ఘటనకు నిరసనగా జి.మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ చేశారు. బొయితలి పంచాయతీ ప్రజలు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

భీమునిపట్నం పురపోరుకు సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.