ETV Bharat / state

ఏజెన్సీకి వర్సిటీ, వైద్య కళాశాల: మంత్రి ముత్తంశెట్టి

విశాఖ జిల్లా పాడేరులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​ పర్యటించారు. గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేస్తుందన్నారు.

author img

By

Published : Jul 13, 2019, 9:17 PM IST

గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

విశాఖ మన్యం పాడేరులో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. పాడేరు మొదకొండమ్మ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. 188 మహిళా సమైక్య సంఘాలకు 3.94 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందించారు. మంత్రిగా తొలిసారిగా పాడేరు వచ్చిన ఆయనకు.. ప్రజలు పెద్దఎత్తున వినతులు అందించారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే.. మంత్రిని సన్మానించారు. ఏజెన్సీ సంప్రదాయంలో విస్తరాకుతో చేసిన గొడుగును మంత్రి తలపై ఉంచారు. బాణం, విల్లంబులు ఎక్కుబెట్టి గాలిలో వదిలి మంత్రి సందడి చేశారు.

గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

విశాఖ మన్యం పాడేరులో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. పాడేరు మొదకొండమ్మ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ, వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. 188 మహిళా సమైక్య సంఘాలకు 3.94 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందించారు. మంత్రిగా తొలిసారిగా పాడేరు వచ్చిన ఆయనకు.. ప్రజలు పెద్దఎత్తున వినతులు అందించారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే.. మంత్రిని సన్మానించారు. ఏజెన్సీ సంప్రదాయంలో విస్తరాకుతో చేసిన గొడుగును మంత్రి తలపై ఉంచారు. బాణం, విల్లంబులు ఎక్కుబెట్టి గాలిలో వదిలి మంత్రి సందడి చేశారు.

ఇదీ చదవండి :

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Intro:AP_ONG_12_13_DARJILA_HARSHAM_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................................
రాష్ట్ర బడ్జెట్లో లో దర్జీ ల సంక్షేమం కోసం 100 కోట్ల నిధులు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి దర్జీల తరపున ధన్యవాదాలని రాష్ట్ర టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు... ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు . 50 సంవత్సరాలు దాటిన దర్జీలకి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు . మహిళా దర్జీల కి కాన్పు సమయంలో లో భృతి కల్పించాలని తెలిపారు. పేదలైన దర్జీలను గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు....బైట్
నాగూర్, రాష్ట్ర టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.