ETV Bharat / state

శిథిలావస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... ఆందోళనలో రోగులు - శిథిలావస్థితిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... ఆందోళనలో రోగులు

విశాఖ జిల్లాలోని పాయకరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. చికిత్స కోసం వస్తున్న రోగులు భవనం తీరుపై ఆందోళనకు గురి అవుతున్నారు.

శిథిలావస్థితిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... ఆందోళనలో రోగులు
author img

By

Published : Aug 21, 2019, 7:01 PM IST

శిథిలావస్థితిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... ఆందోళనలో రోగులు

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరి.. ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనను పెంచుతోంది. చికిత్స కోసం వస్తున్న రోగులు భవనం తీరును చూసి ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిస్తే స్లాబ్ పై నుంచి నీరు కారుతూ పెచ్చులూడి పడుతున్నాయని చెప్పారు. సరైన సదుపాయాలు లేక రోగులను ఇతర వైద్యశాలకు తరలిస్తున్నారని వాపోయారు. వార్డుల్లో కిటికీలు, విద్యుత్ దీపాలు సక్రమంగా లేక దోమలు బెడద ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కారం దొరకలేదని అసంతృప్తి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

శిథిలావస్థితిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... ఆందోళనలో రోగులు

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరి.. ఎప్పుడు కూలుతుందోనన్న ఆందోళనను పెంచుతోంది. చికిత్స కోసం వస్తున్న రోగులు భవనం తీరును చూసి ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిస్తే స్లాబ్ పై నుంచి నీరు కారుతూ పెచ్చులూడి పడుతున్నాయని చెప్పారు. సరైన సదుపాయాలు లేక రోగులను ఇతర వైద్యశాలకు తరలిస్తున్నారని వాపోయారు. వార్డుల్లో కిటికీలు, విద్యుత్ దీపాలు సక్రమంగా లేక దోమలు బెడద ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కారం దొరకలేదని అసంతృప్తి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి

రూపాయి బీమాకు విశాఖలో భారీ స్పందన

Intro:ap_knl_12_21_fire_3_childs_avbb_ap10056
పెట్రోలు అంటుకుని ముగ్గురు చిన్నారులు గాయపడిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడ పురం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది గుమ్మడ పురం గ్రామానికి చెందిన రమణయ్య గ్రామంలో కిరణం షాపు నిర్వహిస్తున్నారు కరెంటు పోయిన సమయంలో పెట్రోల్ కోసం ఓ వ్యక్తి రాగా పెట్రోల్ బాటిల్ కుక్రొవ్వొత్తుల వెలుగు పట్టుకొని మంటలు చెలరేగాయి దీంతో నిర్వాహకులు పెట్రోల్ సీసాలను బయటకు విసిరేశారు అదే సమయంలోబయట ఆడుకుంటు ఉన్న ముగ్గురు చిన్నారులకు మంటలు చెలరేగాయి వెంటనే వీరిని చికిత్స కోసం ఆత్మకూరు కు తరలించారు అయితే గాయాలు ఎక్కువగా ఉన్నందున వారిని మెరుగైన చికిత్స కోసం ఈరోజు కర్నూల్ ప్రభుత్వ తీసుకొచ్చారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు కళ్లెదుట ఆడుకుంటున్న చిన్నారులకు ప్రమాదం సంభవించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
బైట్. చిన్నారుల తల్లులు.


Body:ap_knl_12_21_fire_3_childs_avbb_ap10056


Conclusion:ap_knl_12_21_fire_3_childs_avbb_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.