ETV Bharat / state

నూకాలమ్మ ఆలయంలో ముగిసిన నెల పండుగ

కరోనా ప్రభావంతో ఈ ఏడాది అనకాపల్లి నూకాలమ్మ జాతర.. భక్తులు లేకుండా పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 22వ తేదీన ప్రారంభమైన జాతర ఏప్రిల్ 22వ తేదీతో ముగిసింది.

author img

By

Published : Apr 23, 2020, 4:42 PM IST

vishaka district
నూకాలమ్మ ఆలయంలో ముగిసిన నెల పండుగ

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ జాతర... కొత్త అమావాస్యతో ముగిసింది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జాతర భక్తులు లేకుండానే ఈ నెల పండగ పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 22వ తేదీన ప్రారంభమైన జాతర ఏప్రిల్ 22వ తేదీతో ముగిసింది. బుధవారం రాత్రి వివిధ రకాల పిండి వంటకాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టారు. పూజారులు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ జాతర... కొత్త అమావాస్యతో ముగిసింది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జాతర భక్తులు లేకుండానే ఈ నెల పండగ పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 22వ తేదీన ప్రారంభమైన జాతర ఏప్రిల్ 22వ తేదీతో ముగిసింది. బుధవారం రాత్రి వివిధ రకాల పిండి వంటకాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టారు. పూజారులు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

విధులకు డుమ్మా.. ఆరోగ్య సహాయకుడు సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.