ETV Bharat / state

ఓ ఇంటి పై ఉపాధ్యాయుడి దౌర్జన్యం - ఉపాధ్యాయుడు బీభత్సం

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే గొడ్డళ్లు, కత్తులు పట్టుకుని దౌర్జన్యం చేసి... ఒకరి ఇల్లు ధ్వంసం చేసిన ఘటన విశాఖ మన్యంలో చోటుచేసుకుంది.

teacher-outrage-in-paderu-agency
ఓ ఇంటి పై ఉపాధ్యాయుడి దౌర్జన్యం
author img

By

Published : Apr 27, 2020, 10:50 AM IST

విశాఖ పాడేరు ఏజెన్సీ కిలగాడలో..... రాంబాబు అనే ఉపాధ్యాయుడు బీభత్సం చేశాడు. తమ స్థలంలో కట్టుకున్న ఇల్లు ఖాళీ చేయాలని అప్పలకొండ కుటుంబంపై రాంబాబు... ఐదుగురితో కలిసి దాడి చేశాడు. గొడ్డళ్లు, కత్తులతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న చెట్లు నరికేసి,బాత్‌రూం గోడలు బద్దలు కొట్టి..... అడ్డువచ్చిన వారిని బెదిరించాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..... ఉపాధ్యాయుడితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఓ ఇంటి పై ఉపాధ్యాయుడి దౌర్జన్యం

ఇవీ చదవండి...ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

విశాఖ పాడేరు ఏజెన్సీ కిలగాడలో..... రాంబాబు అనే ఉపాధ్యాయుడు బీభత్సం చేశాడు. తమ స్థలంలో కట్టుకున్న ఇల్లు ఖాళీ చేయాలని అప్పలకొండ కుటుంబంపై రాంబాబు... ఐదుగురితో కలిసి దాడి చేశాడు. గొడ్డళ్లు, కత్తులతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న చెట్లు నరికేసి,బాత్‌రూం గోడలు బద్దలు కొట్టి..... అడ్డువచ్చిన వారిని బెదిరించాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..... ఉపాధ్యాయుడితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఓ ఇంటి పై ఉపాధ్యాయుడి దౌర్జన్యం

ఇవీ చదవండి...ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో గోడలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.