ETV Bharat / state

నర్సీపట్నంలో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Aug 12, 2020, 11:46 PM IST

Teacher commits suicide at narsipatnam
నర్సీపట్నంలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో జీ. కామేశ్వరి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కామేశ్వరి కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.

ఆమె భర్తతో విభేదాల కారణంగా సుమారు రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో పక్కనే ఉన్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో జీ. కామేశ్వరి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కామేశ్వరి కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.

ఆమె భర్తతో విభేదాల కారణంగా సుమారు రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో పక్కనే ఉన్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

పాలెం శ్రీకాంత్​రెడ్డి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.