ETV Bharat / state

పాయకరావుపేట మార్కెట్ యార్డులో స్వచ్ఛ భారత్ - పాయకరావుపేట మార్కెట్ యార్డులో స్వచ్ఛ భారత్

విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీను ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Swachh Bharat in Payakaravupeta Market Yard
పాయకరావుపేట మార్కెట్ యార్డులో స్వచ్ఛ భారత్
author img

By

Published : Aug 24, 2020, 7:41 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీను ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యార్డు ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి.. కార్యకలాపాలకు ఇబ్బందికరంగా ఉండేది. సమస్యపై స్పందించిన పాలకవర్గం చెత్త, వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును తీర్చిదిద్దుతామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీను ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యార్డు ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి.. కార్యకలాపాలకు ఇబ్బందికరంగా ఉండేది. సమస్యపై స్పందించిన పాలకవర్గం చెత్త, వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును తీర్చిదిద్దుతామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి. ప్రత్యేక అధికారుల పాలన గడువు పెంపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.