ETV Bharat / state

విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి - విశాఖలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి

విశాఖలో వేణు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. భార్యాభర్తలిద్దరూ తరుచూ గొడవ పడుతుండేవారని.. అర్ధరాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరగిందని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున చూసే సరికి భర్త వేణు ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Suspicious person killed in Visakha
విశాఖలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి
author img

By

Published : Feb 25, 2020, 8:40 PM IST

విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.