విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. శుక్రవారం ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫోన్లో మెసేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు.
ఇదీ చదవండి: