ETV Bharat / state

నిజాయితీ చాటాడు..పోలీసులచే శభాష్ అనిపించుకున్నాడు

ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన నిజాయితీని చాటుకొని.. పోలీసుల చేత శభాష్ అనిపించుకున్నాడు. రోడ్డుపై దొరికిన డబ్బును ఖర్చు చేయకుండా పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

author img

By

Published : Sep 13, 2019, 2:57 PM IST

పోలీసులచే శభాష్ అనిపించుకున్న విద్యార్థి !

ఎవరికైనా రూపాయి దొరికతే చాలు దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తారు. కానీ ఆ విద్యార్థి మాత్రం దొరికిన డబ్బను సరాసరి పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ కుమార్ స్కూల్​కు వెళ్లే మార్గంలో 2 వేల రూపాయల నోటు దొరికింది. దానిని తీసుకొన్న ఆ బాలుడు స్థానిక పోలీసు స్టేషన్​కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. ప్రవీణ్ కుమార్ నిజాయతీ చూసి ఎస్సై ఆశ్చర్యపోయాడు.. అనంతరం అభినందించారు.

ఇదీచదవండి

ఎవరికైనా రూపాయి దొరికతే చాలు దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలా అని ఆలోచిస్తారు. కానీ ఆ విద్యార్థి మాత్రం దొరికిన డబ్బను సరాసరి పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. విశాఖ జిల్లా చింతపల్లి సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ కుమార్ స్కూల్​కు వెళ్లే మార్గంలో 2 వేల రూపాయల నోటు దొరికింది. దానిని తీసుకొన్న ఆ బాలుడు స్థానిక పోలీసు స్టేషన్​కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. ప్రవీణ్ కుమార్ నిజాయతీ చూసి ఎస్సై ఆశ్చర్యపోయాడు.. అనంతరం అభినందించారు.

ఇదీచదవండి

హాకీ కర్ర విరిగేలా నిందితుడ్ని కొట్టిన పోలీస్​..!

Intro:చిన్న కొత్తపల్లి మండలం బసంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు బసంపల్లి నుంచి నితీష్ అనే ఆరవ తరగతి విద్యార్థి సైకిల్ మీద కనుముక్కల పాఠశాలకు వెళుతుండగా ధర్మవరం వైపునుంచి కనుముక్కల వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఉజ్జినప్ప ఢీకొన్నాడు ప్రమాదంలో విద్యార్థి నితీష్ తలకు గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ధర్మాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు ద్విచక్ర వాహనదారులు ఉజ్జినప్ప గాయపడ్డాడు అతనిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రు రు


Body:రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.