ETV Bharat / state

యూపీఎస్సీ పరీక్ష కోసం 30 ప్రత్యేక బస్సులు

విశాఖలో 18న జరిగే యూపీఎస్సీ పరీక్షకు 30 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.

author img

By

Published : Aug 16, 2019, 10:00 PM IST

ప్రత్యేక బస్సులు
యూపీఎస్సీ పరీక్ష కోసం 30 ప్రత్యేక బస్సులు

విశాఖలో ఈనెల 18న జరిగే యూపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం 30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రకటించారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని అభ్యర్థులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

యూపీఎస్సీ పరీక్ష కోసం 30 ప్రత్యేక బస్సులు

విశాఖలో ఈనెల 18న జరిగే యూపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం 30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రకటించారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని అభ్యర్థులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

అన్నక్యాంటీన్ల మూసివేతపై..రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Intro:Ap_Nlr_02_16_Vra_Anodolana_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాన్ని 18 వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. తక్కువ వేతనాలతో పని చేస్తున్న తాము కుటుంబాన్ని పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచడం తోపాటు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.