ETV Bharat / state

రేపటి నుంచి నర్సీపట్నంలో యధావిధిగా దుకాణాలు - నర్సీపట్నంలో లాక్ డౌన్

విశాఖ జిల్లా నర్సీపట్నంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించారు. రేపటి నుంచి వ్యాపార సంస్థలన్నీ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరుచుకోనున్నాయి.

shops to be open at narsipatnam
రేపటి నుంచి నర్సీపట్నంలో యదావిధిగా దుకాణాలు
author img

By

Published : Aug 31, 2020, 10:36 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో రేపటి నుంచి వ్యాపార సంస్థలన్నీ ఎప్పటి మాదిరిగానే పనిచేస్తాయని వర్తక సంఘం వెల్లడించింది. రాత్రి 9 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరిచి ఉంటాయని ఆ సంఘం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జూలై నుంచి పాక్షిక లాక్ డౌన్ కొనసాగింది. ఆ గడువు ఆగస్టు నెలతో ముగియడంతో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విశాఖ మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం పై పరిసర ప్రాంతాలైన సుమారు ఏడెనిమిది మండలాలకు చెందిన గ్రామాలు నిత్యం వ్యాపార వాణిజ్యాలు కొనసాగిస్తూ ఉంటాయి.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో రేపటి నుంచి వ్యాపార సంస్థలన్నీ ఎప్పటి మాదిరిగానే పనిచేస్తాయని వర్తక సంఘం వెల్లడించింది. రాత్రి 9 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరిచి ఉంటాయని ఆ సంఘం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జూలై నుంచి పాక్షిక లాక్ డౌన్ కొనసాగింది. ఆ గడువు ఆగస్టు నెలతో ముగియడంతో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విశాఖ మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం పై పరిసర ప్రాంతాలైన సుమారు ఏడెనిమిది మండలాలకు చెందిన గ్రామాలు నిత్యం వ్యాపార వాణిజ్యాలు కొనసాగిస్తూ ఉంటాయి.

ఇదీ చదవండి: పేద, మధ్యతరగతిపై నిత్యావసరాలు, కూరగాయల భారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.