ETV Bharat / state

గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురిపై కేసు

author img

By

Published : Aug 21, 2019, 7:04 PM IST

గంజాయి తరలిస్తున్నవారికి కఠిన శిక్షలు తప్పవనీ జీలుగుమిల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 165 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం
గంజాయి రవాణాపై ఉక్కుపాదం

విశాఖపట్నం జిల్లా దారకొండ నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్లకు 165 కిలోల గంజాయిని తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ కుర్చీల పేరుతో మినీ వ్యాన్ ద్వారా గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనంతో కలిపి 12 లక్షలు రూపాయల విలువ ఉంటుందన్నారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

విశాఖపట్నం జిల్లా దారకొండ నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్లకు 165 కిలోల గంజాయిని తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ కుర్చీల పేరుతో మినీ వ్యాన్ ద్వారా గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని జీలుగుమిల్లి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనంతో కలిపి 12 లక్షలు రూపాయల విలువ ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:

లైవ్:సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

Intro:అప్పన్న వినోద ఉత్సవం


Body:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో కల్యాణోత్సవం లో భాగంగా అంగరంగ వైభవంగా వినోద్ ఉత్సవం జరిగింది సింహగిరిపై ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీస్తూ భక్తులు పరుగులు దేవస్థానం సిబ్బంది అనుమానం వచ్చిన వారినల్లా తాళ్లతో బంధించి తీసుకొనివచ్చి విచారించడం ప్రారంభించారు ఏం జరిగిందో తెలియక భక్తులు అయోమయానికి గురయ్యారు స్వామివారి ఉంగరం పోయిందని మీరు తీశారా అంటూ భక్తుల్ని వైదికులు పోలీస్ సిబ్బంది విచారించడం ప్రారంభించారు భక్తులు కొంతమంది ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు తాము ఈ ఉంగరం తీయలేదని చేయలేదని లబోదిబోమంటూ ఏడ్చారు తీరా ఇదంతా ఉత్సవంలో భాగంగా భక్తులకు వైదికులు పోలీసులు తెలియజేయడంతో ఈ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు అన్నారు స్వామివారు ఉంగరం స్వామి మేలిముసుగులో దొరకడం ఉత్సవం రక్తి కట్టింది కల్యాణోత్సవం లో భాగంగా నేడు ఈ వినోద ఉత్సవం జరిగింది స్వామివారి బంగారం పోవడంతో అమ్మవారు ఆ ఉంగరం తీసుకురావాలని తెస్తేనే గానీ లోపలకు రావద్దు అని అనడంతో స్వామివారు ఉంగరం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు వాయిస్ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆచార్యులు


Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.