ETV Bharat / state

పాడేరులో శానిటైజ్ టన్నెల్.. పరిశీలించిన ఎమ్మెల్యే

author img

By

Published : Apr 14, 2020, 1:29 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్​ను ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు.

vishaka district
పాడేరులో శానిటైజ్ టన్నల్.. పరిశీలించిన ఎమ్మెల్యే

విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం గరికబంద వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్ ను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు. పనితీరు తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రవేశించే వారు ఈ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వారిపై.. వైరస్ నాశక ద్రావకాన్ని చల్లించేలా టన్నెల్​ను రూపొందించారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యం పాడేరు ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం గరికబంద వద్ద ఏర్పాటు చేసిన శానిటేషన్ టన్నెల్ ను.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్మి పరిశీలించారు. పనితీరు తెలుసుకున్నారు. ఏజెన్సీలో ప్రవేశించే వారు ఈ టన్నెల్ నుంచి నడిచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వారిపై.. వైరస్ నాశక ద్రావకాన్ని చల్లించేలా టన్నెల్​ను రూపొందించారు.

ఇదీ చదవండి:

సీఎం రిలీఫ్ ఫండ్​కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.