ETV Bharat / state

ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్​

author img

By

Published : May 5, 2020, 6:19 PM IST

అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్​ను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్న 'ప్రగతి భారతి ఫౌండేషన్'​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్​ను... స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్న 'ప్రగతి భారతి ఫౌండేషన్'​ ఆధ్వర్యంలో ఈ క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి రోజూ అధిక సంఖ్యలో రోగులు వస్తున్న నేపథ్యంలో వారి కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు.

జిల్లాలోని కశింకోట మండలం చింతలపాలెం ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాలోని ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఆయన రాపిడ్ టెస్ట్ పరీక్ష చేయించుకోగా.... కరోనా నెగిటివ్​గా వైద్యులు నిర్ధారించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్​ స్ప్రే క్యాబిన్​ను... స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్న 'ప్రగతి భారతి ఫౌండేషన్'​ ఆధ్వర్యంలో ఈ క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి రోజూ అధిక సంఖ్యలో రోగులు వస్తున్న నేపథ్యంలో వారి కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు.

జిల్లాలోని కశింకోట మండలం చింతలపాలెం ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాలోని ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఆయన రాపిడ్ టెస్ట్ పరీక్ష చేయించుకోగా.... కరోనా నెగిటివ్​గా వైద్యులు నిర్ధారించారు.

ఇదీ చూడండి:

పారిశుద్ధ్య కార్మికులకు అండగా 'ప్రగతి భారత్ ఫౌండేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.