ETV Bharat / state

సమోసా తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

అనకాపల్లిలో సమోసాలు తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

author img

By

Published : Aug 31, 2019, 6:30 AM IST

అనకాపల్లి
సమోసా తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేట, వుడ్ పేటలో సమోసా తయారు చేస్తున్న రెండు సెంటర్లపై విజిలెన్స్ అధికారులు ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ నారీమణి తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లిలో సమోసాలు తయారు చేసిన చోట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విజిలెన్స్ సీఐ.. నారీమణి పేర్కొన్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీలో ఉపయోగిస్తున్న ఉల్లిపాయ, బంగాళాదుంపలో నాణ్యత లేదన్నారు. వంట నూనె నాసిరకంగా ఉందన్నారు. వీటిని నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతామని.. నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి తయారీదారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

సమోసా తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేట, వుడ్ పేటలో సమోసా తయారు చేస్తున్న రెండు సెంటర్లపై విజిలెన్స్ అధికారులు ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ నారీమణి తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లిలో సమోసాలు తయారు చేసిన చోట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విజిలెన్స్ సీఐ.. నారీమణి పేర్కొన్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీలో ఉపయోగిస్తున్న ఉల్లిపాయ, బంగాళాదుంపలో నాణ్యత లేదన్నారు. వంట నూనె నాసిరకంగా ఉందన్నారు. వీటిని నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతామని.. నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి తయారీదారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇది కూడా చదవండి.

కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం...వాహనాలు దగ్ధం

Intro:Ap_vsp_49_samosa_tayari_darulapy_vijilence_dadi_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లిలో సమోసా తయారు చేస్తున్న రెండు సెంటర్లపై విజిలెన్స్ పోలీసులు ఆహార కల్తీ నియంత్రణ అధికారి తో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ నారీమణి తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లిలో సమోసాలు తయారు చేసిన చోట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు తయారీలో ఉపయోగిస్తున్న ఉల్లిపాయ బంగాళాదుంప లో నాణ్యత లేదన్నారు వంట నూనె నాసిరకంగా పడుతున్నారన్నారు వీటి శాంపిల్ సేకరించి లేబరేటరీ కి పంపుతామని వచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి తయారీదారుల పై చర్యలు తీసుకుంటామని వివరించారు

Body:అనకాపల్లి లోని లక్ష్మీ దేవి పేట , వుడ్ పేట ప్రాంతంలో సమోసాలు తయారు చేసి థియేటర్లకు సరఫరా చేస్తున్నారు తయారు చేసే సమయంలో నాణ్యత పాటించడంలేదని అందిన సమాచారం మేరకు విజిలెన్స్ పోలీసులు దాడులు నిర్వహించారుConclusion: రెండు చోట్ల సమోసా తయారీ కి వాడే పదార్థాలు శాంపిల్స్ను సేకరించారు వీటిని లేబరేటరీ పంపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.