ETV Bharat / state

రోలుగుంటలో ఆటో బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Sep 30, 2020, 9:47 PM IST

విశాఖ జిల్లా రోలుగుంటలో.. ఇద్దరు యువతులు డీగ్రీ పరీక్ష రాసేందుకు ఆటోలో బయలుదేరారు. ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

road-accident
road-accident

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

రోలుగుంట మండలం రత్నం పేట గ్రామానికి చెందిన బుద్ధి రెడ్ల మౌనిక, ఆమె స్నేహితురాలు ఇదే మండలం కొంతలం గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఇద్దరూ నర్సీపట్నంలో డిగ్రీ పరీక్షలు రాయడానికి ఆటోలో బయలుదేరారు.

ఆటో రోలుగుంట మండలం బుచ్చింపేట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మౌనిక, ప్రవల్లికతో పాటు రత్నంపేట గ్రామానికి చెందిన ఎండల అప్పారావు , ఆటోడ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అప్పారావు, ప్రవల్లిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

రోలుగుంట మండలం రత్నం పేట గ్రామానికి చెందిన బుద్ధి రెడ్ల మౌనిక, ఆమె స్నేహితురాలు ఇదే మండలం కొంతలం గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఇద్దరూ నర్సీపట్నంలో డిగ్రీ పరీక్షలు రాయడానికి ఆటోలో బయలుదేరారు.

ఆటో రోలుగుంట మండలం బుచ్చింపేట వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మౌనిక, ప్రవల్లికతో పాటు రత్నంపేట గ్రామానికి చెందిన ఎండల అప్పారావు , ఆటోడ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అప్పారావు, ప్రవల్లిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇదీ చదవండి:

అన్​లాక్​-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.