కరోనా లాక్డౌన్ ప్రారంభమయిన తరువాత విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కర్ఫ్యూను విశాఖలో కట్టుదిట్టం చేసిన కారణంగా.. ప్రభుత్వం ఎలాంటి పనులకు అనుమతినివ్వలేదు. విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే లోడ్ లోపాలను సరిచేసేందుకు.. ఆ నిబంధనలను కాస్త సడలించారు. లాక్డౌన్ ఉన్నా... ప్రస్తుతం పనులను కొనసాగిస్తున్నారు. కార్మికులకు కరోనా సోకకుండా.. అన్ని చర్యలను తీసుకుంటున్నారు.
విశాఖలో భూగర్భ విద్యుత్ పనులు పునఃప్రారంభం
విశాఖలో కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను.. అధికారులు మళ్లీ కొనసాగిస్తున్నారు. కార్మికులకు ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![విశాఖలో భూగర్భ విద్యుత్ పనులు పునఃప్రారంభం Resumption of underground electrical works in Visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6740042-1086-6740042-1586526033657.jpg?imwidth=3840)
Resumption of underground electrical works in Visakha
కరోనా లాక్డౌన్ ప్రారంభమయిన తరువాత విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కర్ఫ్యూను విశాఖలో కట్టుదిట్టం చేసిన కారణంగా.. ప్రభుత్వం ఎలాంటి పనులకు అనుమతినివ్వలేదు. విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే లోడ్ లోపాలను సరిచేసేందుకు.. ఆ నిబంధనలను కాస్త సడలించారు. లాక్డౌన్ ఉన్నా... ప్రస్తుతం పనులను కొనసాగిస్తున్నారు. కార్మికులకు కరోనా సోకకుండా.. అన్ని చర్యలను తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: