ETV Bharat / state

విందులో విషాదం... ఒకరు మృతి - person died of food poison in visakha district

విశాఖ ఏజెన్సీ లోగిలిలో ఓ విందులో ఆహారం తిని గిరిజనుడు మృతిచెందాడు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

person died due to food poison in visakhapatnam district
విందు కార్యక్రమంలో విషాదం... విషాహారం తిని ఒకరు మృతి
author img

By

Published : Feb 2, 2020, 7:30 PM IST

విందులో విషాదం... ఒకరు మృతి

విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లోగిలిలో 2 కుటుంబాలు విందు జరుపుకున్నాయి. అందరూ భోజనం చేశారు. విందులో పాంగిత్యి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించామని అరకులోయ సీఐ పైడయ్య తెలిపారు. ఘటనా స్థలంలో ఆహార పదార్థాలను సేకరించి సీజ్​ చేశారు. పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తామన్నారు.

విందులో విషాదం... ఒకరు మృతి

విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లోగిలిలో 2 కుటుంబాలు విందు జరుపుకున్నాయి. అందరూ భోజనం చేశారు. విందులో పాంగిత్యి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించామని అరకులోయ సీఐ పైడయ్య తెలిపారు. ఘటనా స్థలంలో ఆహార పదార్థాలను సేకరించి సీజ్​ చేశారు. పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తామన్నారు.

ఇదీ చదవండి :

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.