అరకు ఉత్సవ్ ఏర్పాట్లపై పాడేరు ఐటీడీఏ పీవో సమీక్ష - అరకు ఉత్సవ్ తాజా
గిరిజనుల ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా అరకు ఉత్సవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ అన్నారు. ఉత్సవ్ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో పాడేరులో సమావేశం నిర్వహించారు. ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే వేడుకలను వైభవంగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అరకు ఉత్సవ్ ఏర్పాట్లపై పాడేరు ఐటీడిఏ పీవో సమీక్ష
By
Published : Feb 26, 2020, 9:31 PM IST
ఉత్సవ్ ఏర్పాట్లపై అధికారులతో పాడేరు ఐటీడీఏ పీవో సమీక్ష