ETV Bharat / state

భీమిలిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశాఖ జిల్లా భీమిలి సీబీఎం ఎయిడెడ్ పాఠశాలలో 1969 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ.. ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

author img

By

Published : Jun 2, 2019, 6:10 PM IST

పూర్వవిద్యార్థుల సమ్మేళనం
భీమిలిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశాఖ జిల్లా భీమిలి సీబీఎం పాఠశాలలో 1969 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. తాము పదోతరగతి చదివి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా భీమిలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అభ్యసించిన 92మంది విద్యార్థుల్లో... 42 మంది పూర్వ పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. చిన్నపిల్లలాగా మారి గురువుల వద్ద మారాం చేశారు. ముఖ్య అతిథిగా భీమిలి జోనల్ కమిషనర్ సి.హెచ్ గోవిందరావు హాజరై ప్రసంగించారు. అప్పటి గురువులు నరసింహం, డి.ఎస్. శర్మ, వి. రామకృష్ణను సన్మానించుకున్నారు.

భీమిలిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశాఖ జిల్లా భీమిలి సీబీఎం పాఠశాలలో 1969 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. తాము పదోతరగతి చదివి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా భీమిలి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అభ్యసించిన 92మంది విద్యార్థుల్లో... 42 మంది పూర్వ పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. చిన్నపిల్లలాగా మారి గురువుల వద్ద మారాం చేశారు. ముఖ్య అతిథిగా భీమిలి జోనల్ కమిషనర్ సి.హెచ్ గోవిందరావు హాజరై ప్రసంగించారు. అప్పటి గురువులు నరసింహం, డి.ఎస్. శర్మ, వి. రామకృష్ణను సన్మానించుకున్నారు.

ఇది కూడా చదవండి.

మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Intro:తాగునీటి కష్టాలు


Body:భూగర్భ జలాలు ఎండిపోయి భూమిలో తేమ శాతం తగ్గిపోవడంతో పల్లెల్లో బోర్లలో నీరు అడుగంటి పోవడంతో తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు ఎస్సీ కాలనీ, బండ్లపల్లి ఖాన్ సాహెబ్ పేట, రామస్వామి పల్లి గ్రామాలలో గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు ప్రజలు. ఉన్న బోర్లు బావులు నీరు అడిగింటి పోవడంతో ఒక్క బిందె నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్ళలేని వారు నీటిని డబ్బులు పెట్టి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిమలూరు గ్రామంలో సుమారు 3000 మంది ప్రజలు ఉన్నారు ఈ గ్రామంలో నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు ట్యాంకులు ఉన్నాయి కానీ ఆయా ట్యాంకులు సరిపడ నీరు మాత్రమే అందడం లేదు ఎస్సీ ఎస్టీ కాలనీలకు రెండు ట్యాంకులు ఉంటే నీరు చేరక నానా అవస్థలు పడుతున్నారు మిగతా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీరు పది రూపాయలు క్యాను కొనుక్కుని మరీ వాడుకుంటున్నారు ఈ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు నీళ్లు రాకపోయినా కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీరు అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు ఇక మూగజీవాల పరిస్థితి తాగడానికి చుక్క నీరు కూడా చిక్కడం లేదు


Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.