ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన నర్సీపట్నం ఆర్డీఓ

author img

By

Published : May 2, 2020, 7:44 PM IST

కరోనా అనుమానితులను ప్రత్యేకంగా ఉంచేందుకు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. విశాఖపట్నం జిల్లా రోలుగుంట క్వారంటైన్ కేంద్రాన్ని నర్సీపట్నం ఆర్డీఓ సందర్శించారు.

Narsipatnam RDO  visited Quarantine Center in rolugunta
క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన నర్సీపట్నం ఆర్డీఓ

విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మీ శివజ్యోతి పరిశీలించారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మీ శివజ్యోతి పరిశీలించారు. అనంతరం చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇదీచదవండి.

విశాఖకు చేరుకున్న మత్స్యకారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.